Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం వినాయకునికి లక్ష డాలర్లు వేసిన భక్తుడు, ఎవరు?

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (15:15 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత కలిగిన కాణిపాక వరిసిద్థి వినాయకస్వామి ఆలయ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రవాస భారతీయుడు దేవస్థానం ఖాతాకు లక్ష అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.
 
ఈ డాలర్ల విలువ ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 72 లక్షల 88 వేల 877 రూపాయలుగా దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈ విరాళాన్ని భక్తుడి కోరిక మేరకు అన్నదాన ట్రస్ట్‌కు 50 వేల డాలర్లను, గో సంరక్షణ ట్రస్టుకు 50 వేల డాటర్లన ఆలయ ఖాతాలో జమ చేశారు.
 
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కాణిపాక వరిసిద్థి వినాయకస్వామివారి ఆశీస్సులతో ఒక ప్రవాస భారతీయుడైన భక్తుడు తన వ్యాపార రంగంలో ప్రగతి సాధించడంతో ఈ విరాళ రూపంలో వినాయకస్వామివారికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే దాతలెవరైనా ఆలయ అభివృద్థికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments