Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి భూములు: ఆధారాలతో రండి ఆళ్లగారూ, వైసిపి ఎమ్మెల్యేకి సిఐడి నోటీస్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (21:46 IST)
అమరావతి భూముల కేసు విషయంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీమంత్రి నారాయణకు సీఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధావారం నాడు వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడి నోటీసులు ఇచ్చింది.
 
అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు ఫైల్ చేసిన నేపధ్యంలో ఆ ఆధారాలతో సహా గురువారం నాడు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడి ఆఫీసుకు రావాలంటూ నోటీసు ఇచ్చారు.
 
కాగా ఆళ్లకు అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఇచ్చిన రైతులు ఎవరన్నది తేలాల్సి వుంది. సదరు రైతులు ఇచ్చే సాక్ష్యాలను సీఐడి రికార్డు చేసి కేసుపై దర్యాప్తు చేయాల్సి వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments