Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి భూములు: ఆధారాలతో రండి ఆళ్లగారూ, వైసిపి ఎమ్మెల్యేకి సిఐడి నోటీస్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (21:46 IST)
అమరావతి భూముల కేసు విషయంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీమంత్రి నారాయణకు సీఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధావారం నాడు వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడి నోటీసులు ఇచ్చింది.
 
అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు ఫైల్ చేసిన నేపధ్యంలో ఆ ఆధారాలతో సహా గురువారం నాడు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడి ఆఫీసుకు రావాలంటూ నోటీసు ఇచ్చారు.
 
కాగా ఆళ్లకు అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఇచ్చిన రైతులు ఎవరన్నది తేలాల్సి వుంది. సదరు రైతులు ఇచ్చే సాక్ష్యాలను సీఐడి రికార్డు చేసి కేసుపై దర్యాప్తు చేయాల్సి వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments