Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనాను సంక‌ల్పంతో ఓడిద్దాం: తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (21:19 IST)
రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలుగు సంవ‌త్స‌రాది శుభాకాంక్ష‌లు చెప్పారు. బుధ‌వారం ఉగాది శుభాకాంక్ష‌లు చెబుతూ ఆయ‌న తెలుగులో ట్వీట్ చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లోని సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు అంటూ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఈ ఉగాది అంద‌రికీ మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు అమిత్ షా.

ఈ నూత‌న సంవ‌త్స‌రంలో మ‌న‌మంతా ఇంట్లోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించ‌డం ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని ఓడించ‌డానికి ఒక సంక‌ల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments