Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి నువ్వు గెలిపిస్తావు.. నాకు తెలుసు: శ్రీవారిని ప్రార్థించిన అమిత్ షా

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కర్ణాటక ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి, ఇంకో వైపు జెడిఎస్ ఇలా మూడు ప్రధానపార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించాయి ముగించేశాయి కూడా. గతంలో ఉన్న ఎన్నికల కన్నా ఈ ఎన్నికలను రెండు జాత

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (13:51 IST)
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కర్ణాటక ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి, ఇంకో వైపు జెడిఎస్ ఇలా మూడు ప్రధానపార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించాయి ముగించేశాయి కూడా. గతంలో ఉన్న ఎన్నికల కన్నా ఈ ఎన్నికలను రెండు జాతీయ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. అందుకే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపికి చెందిన అగ్రనేతలందరూ ప్రచారంలో బిజీగా గడిపారు. నిన్నటితో ప్రచారం ముగిసిన వెంటనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతికి చేరుకున్నారు.
 
తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమిత్ షాకు టిటిడి ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. దర్శనం తరువాత బయటకు వచ్చిన అమిత్ షా మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ హయాంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి, అక్రమాలే తమను కర్ణాటక ఎన్నికల్లో గెలిపిస్తాయని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో గెలిచి తీరుతామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments