Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ దొరకలేదు.. నాలుగు కిలోమీటర్లు మృతదేహాన్ని..?

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (15:57 IST)
అంబులెన్స్ దొరకలేదు. అల్లూరి జిల్లాలో మృతదేహం తరలించడానికి బంధువులు నాలుగు కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన అద్దన్న అనే గిరిజనుడు అస్వస్థతకు గురికాగా స్థానిక సీహెచ్సీకి తరలించారు.
 
పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో బంధువులు నాలుగు కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. 
 
ఇకపోతే.. ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్‌ సౌకర్యం లేదు. ఎవరైనా చనిపోతే ప్రైవేట్ వాహనాలే దిక్కు. ప్రైవేటు వాహనాలకు డబ్బులు చెల్లించలేని వారు తమ భుజాలపై మోయడమే దిక్కు. 
 
ఈ ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అంబులెన్స్ రావడం ఆలస్యమైనప్పటికీ మృతదేహాన్ని వాహనంలో తరలించేందుకు బాధితురాలి బంధువులు నిరాకరించినట్లు అధికారులు ప్రాథమికంగా తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments