Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

ఠాగూర్
ఆదివారం, 8 జూన్ 2025 (22:31 IST)
అమరావతి వేశ్యల రాజధాని అంటూ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. ఈ అంశంపై మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి త్వరలోనే సమన్లు పంపిస్తామని తెలిపింది. ఈ వ్యవహారాన్ని మహిళా కమిషన్ చాలా సీరియస్‌గా తీసుకుందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి అరుణ తెలిపారు. 
 
రాజధాని మహిళలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిన కఠినంగా శిక్షించాలని కోరుతూ అమరావతి ఐక్య కార్యాచరణ సమితి తరపున మహిళా సంఘాల ఐక్యవేదిక, వివిధ పార్టీల నేతలు చైర్ పర్సన్‌‍ శైలజను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీనియర్ పాత్రికేయులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస రావు వ్యాఖ్యలు తమను బాధించాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments