Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో తల్లి ఏకాంతం... కళ్ళారా చూసిన కొడుకు ఏం చేశాడంటే..?

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (16:02 IST)
తన తల్లితో అక్రమ సంబంధం జీర్ణించుకోలేని కొడుకు తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. గుడిపాల మండలం రెట్టగుంట దళితవాడ గ్రామానికి చెందిన డేవిడ్ రాజ్ భార్య జ్యోతి సొంత మరిది సుందర్ రాజు మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. జ్యోతి కుమారుడు ప్రేమ్ కుమార్‌కు వీరి విషయం తెలియడంతో తల్లిని పలుమార్లు మందలించినప్పటికీ మార్పు కనిపించలేదు.
 
దీంతో పూటుగా మద్యం సేవించి తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడు. దీనిపై తల్లి.. కుమారుడు మధ్య గొడవ జరిగింది. కుమారుడి దౌర్జన్యాన్ని జీర్ణించుకోలేని తల్లి జ్యోతి కుమారుడిపై గుడిపాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రేమ్ కుమార్‌ను మందలించి పంపారు. తల్లిపై కోపంతో అర్థరాత్రి వేళ ఇల్లు వదిలివెళ్ళిన ప్రేమ్ కుమార్ కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చాడు.
 
ఇంట్లో తన తల్లి ప్రియుడు సుందరరాజన్‌తో కలిసి ఉండటాన్ని చూపి ఓర్చుకోలేకపోయాడు. ఆవేశానికి గురైన ప్రేమ్ కుమార్ తల్లి జ్యోతిని కత్తితో గొంతు కోసేశాడు. అడ్డొచ్చిన సౌందర్ రాజపై కత్తితో దాడికి దిగాడు. అయితే సౌందర్ రాజన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తల్లిన హత్య చేసిన అతడు నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments