Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో తల్లి ఏకాంతం... కళ్ళారా చూసిన కొడుకు ఏం చేశాడంటే..?

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (16:02 IST)
తన తల్లితో అక్రమ సంబంధం జీర్ణించుకోలేని కొడుకు తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. గుడిపాల మండలం రెట్టగుంట దళితవాడ గ్రామానికి చెందిన డేవిడ్ రాజ్ భార్య జ్యోతి సొంత మరిది సుందర్ రాజు మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. జ్యోతి కుమారుడు ప్రేమ్ కుమార్‌కు వీరి విషయం తెలియడంతో తల్లిని పలుమార్లు మందలించినప్పటికీ మార్పు కనిపించలేదు.
 
దీంతో పూటుగా మద్యం సేవించి తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడు. దీనిపై తల్లి.. కుమారుడు మధ్య గొడవ జరిగింది. కుమారుడి దౌర్జన్యాన్ని జీర్ణించుకోలేని తల్లి జ్యోతి కుమారుడిపై గుడిపాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రేమ్ కుమార్‌ను మందలించి పంపారు. తల్లిపై కోపంతో అర్థరాత్రి వేళ ఇల్లు వదిలివెళ్ళిన ప్రేమ్ కుమార్ కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చాడు.
 
ఇంట్లో తన తల్లి ప్రియుడు సుందరరాజన్‌తో కలిసి ఉండటాన్ని చూపి ఓర్చుకోలేకపోయాడు. ఆవేశానికి గురైన ప్రేమ్ కుమార్ తల్లి జ్యోతిని కత్తితో గొంతు కోసేశాడు. అడ్డొచ్చిన సౌందర్ రాజపై కత్తితో దాడికి దిగాడు. అయితే సౌందర్ రాజన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తల్లిన హత్య చేసిన అతడు నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments