Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా నయం... సీఎం సీటు ఇవ్వాలని అడగలేదు.. ఛీ.. చివరకు వీళ్లతో కూడా (Video)

వరుణ్
బుధవారం, 31 జులై 2024 (20:13 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సినీ నటి స్వాతి నాయుడు, ఆమె బంధువులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఇంకా నయం.. తనకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ముఖ్యమంత్రి సీటు ఇవ్వాలని మాత్రం అడగలేదు అంటూ వారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పైగా, ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటా స్పీకర్‌ను డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారన్నారు. గతంలో ఎవరు కూడా జగన్ తరహాలో ఘోరంగా ఓడిపోయిన దాఖలాలు లేవన్నారు. జగన్ పాలనకు ఆయన తండ్రి వైఎస్ఆర్ పాలనకు ఏంతో తేడా ఉందని, అందుకే జగన్‌ను చిత్తుగా ఓడించారని వ్యాఖ్యానించారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments