Webdunia - Bharat's app for daily news and videos

Install App

Poonam Kaur: మూడేళ్ల బాలికపై అత్యాచారం-పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. పవన్ స్పందించరా?

సెల్వి
మంగళవారం, 27 మే 2025 (08:34 IST)
హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. ఏపీ మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో నిందితులకు శిక్ష పడే వరకు వాయిస్ రేజ్ చేయాలని కోరింది. 
 
మెయిన్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయలేదని, పొలిటికల్ లీడర్స్ మీద నమ్మకం లేదన్న ఆమె.. మనం వినిపించే నిరసన గళంతో ఇలాంటి యానిమల్స్ చేతిలో మరొకరు బాధితులుగా మారకుండా వుంటారని సూచించింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్‌పై స్టాండ్ తీసుకున్నందుకు హీరోయిన్‌కు థ్యాంక్స్ చెప్తున్నారు. 
 
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు అడుగుతున్నారు. ఒక చిన్నారి పై జరిగిన ఈ అమానుష ఘటనపై పూనమ్ కౌర్ స్పందించిన తీరు ఇప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

Yash: యాష్ vs రణబీర్: రామాయణంలో భారీ యాక్షన్ మొదలైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments