Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు బాతులాంటి అమరావతి నిర్వీర్యం : సినీ నటి దివ్యవాణి

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (15:25 IST)
బంగారు బాతులాంటి అమరావతిని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి ఆరోపించింది. పైగా, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ, బంగారుబాతు వంటి అమరావతిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అమరావతిని నాశనం చేయొద్దంటూ అసెంబ్లీలో రెండు చేతులు జోడించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వేడుకున్నారని గుర్తుచేశారు.
 
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పంచాయతీ భవనాలకు వేసిన వైకాపా జెండా రంగుల నుంచి రాజధాని వరకు అన్ని నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయని దివ్యవాణి ఎద్దేవా చేశారు. అమరావతి రైతులకు న్యాయస్థానాలే న్యాయం చేస్తాయని ఆమె తెలిపారు. స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో వాస్తవాలు బహిర్గతం చేయకుండా రమేశ్ బాబుపై కక్షసాధింపులు తగవని దివ్యవాణి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments