Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మోహన్ రెడ్డికి అది ఇస్తా... బిజెపి నేత, సినీ నటి కవిత

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (17:53 IST)
తెలుగుదేశం పార్టీతో పాటు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత, సినీనటి కవిత. గత ఎన్నికల్లో గెలిచేందుకు కోట్ల రూపాయల డబ్బులు టిడిపి నేతలు ఖర్చు పెట్టారని, రాక్షస, అవినీతి, అక్రమ పాలన మాకొద్దంటూ ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారన్నారు. జగన్ పైన ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, అందుకే భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పుకొచ్చారు.
 
చంద్రబాబుకు అహంకారం ఎక్కువని, అహంకారం మనిషికి అస్సలు పనికిరాదని, అందుకే దేవుడు చంద్రబాబును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడని విమర్సించారు. ఇప్పటికే తెలంగాణాలో టిడిపి జెండాను పీకేశారు. 2024 సంవత్సరం నాటికి పూర్తిగా తెదేపా జెండాను పీకేయడం ఖాయమని జోస్యం చెప్పారు. 
 
అవినీతి లేని పాలన అందించాలని త్వరలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందిస్తానన్నారు సినీనటి కవిత. తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్న కవిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments