Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మోహన్ రెడ్డికి అది ఇస్తా... బిజెపి నేత, సినీ నటి కవిత

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (17:53 IST)
తెలుగుదేశం పార్టీతో పాటు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత, సినీనటి కవిత. గత ఎన్నికల్లో గెలిచేందుకు కోట్ల రూపాయల డబ్బులు టిడిపి నేతలు ఖర్చు పెట్టారని, రాక్షస, అవినీతి, అక్రమ పాలన మాకొద్దంటూ ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారన్నారు. జగన్ పైన ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, అందుకే భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పుకొచ్చారు.
 
చంద్రబాబుకు అహంకారం ఎక్కువని, అహంకారం మనిషికి అస్సలు పనికిరాదని, అందుకే దేవుడు చంద్రబాబును ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడని విమర్సించారు. ఇప్పటికే తెలంగాణాలో టిడిపి జెండాను పీకేశారు. 2024 సంవత్సరం నాటికి పూర్తిగా తెదేపా జెండాను పీకేయడం ఖాయమని జోస్యం చెప్పారు. 
 
అవినీతి లేని పాలన అందించాలని త్వరలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందిస్తానన్నారు సినీనటి కవిత. తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్న కవిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments