Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపి ప్రజలకు మోడీ బోడి కొట్టారు... ప్రకాష్‌ రాజ్

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీకి అన్యాయం చేస్తున్న మోడీని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలన్నారాయన. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోడీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు ప్రకాష్‌ రాజ్. దీనిపై ప్రశ్నించా

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (17:43 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీకి అన్యాయం చేస్తున్న మోడీని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలన్నారాయన. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోడీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు ప్రకాష్‌ రాజ్. దీనిపై ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి... నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై ఎక్కడ ర్యాలీలు చేస్తున్నా అంతా కలిసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. 
 
ఏపీ ప్రజలకు మోడీ బోడి కొట్టారు... ఇది నిజం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒకటే రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు ఎంతటి అభివృద్థి చెందిందో.... రెండుగా విడిపోయిన తరువాత ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు బాగా తెలుసునన్నారు. ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మోడీ దీనిపై ఇప్పటికైనా మాట్లాడాలని ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరాలంటున్నారు ప్రకాష్ రాజ్.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments