Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20వేలు అప్పు తీసుకుని వడ్డీ కట్టలేదు.. యాసిడ్ దాడి

Webdunia
మంగళవారం, 2 మే 2023 (19:49 IST)
రూ.20వేలు అప్పు తీసుకున్న మహిళపై యాసిడ్‌పై దాడి జరిగింది. అప్పు, వడ్డీ చెల్లించాలంటూ అప్పు ఇచ్చినట్లు పలుమార్లు అడిగాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు తీర్చ లేకపోయింది.  దీంతో ఆగ్రహానికి గురైన అప్పు ఇచ్చి వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ దాడి చేశాడు. కుటుంబ సభ్యులు వచ్చేలోపు  దుండగుడు పారిపోయాడు.ఈ ఘటనలో విజయవాడ, పెడనలో దారుణం జరిగింది. 
 
20వ వార్డులోని రామలక్ష్మి కాలనీలో మోకా కరుణ కుమారిపై ఓ వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఈఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. ఓ కంపెనీలో పనిచేసే బాధితురాలు గడువులోపు అప్పు తీర్చలేకపోయింది. ఐదు రూపాయల వడ్డీ కింద 20వేల రూపాయలు అప్పు చేసింది. వడ్డీ కట్టలేకపోయింది. దీంతో నిందితుడు ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments