రూ.20వేలు అప్పు తీసుకుని వడ్డీ కట్టలేదు.. యాసిడ్ దాడి

Webdunia
మంగళవారం, 2 మే 2023 (19:49 IST)
రూ.20వేలు అప్పు తీసుకున్న మహిళపై యాసిడ్‌పై దాడి జరిగింది. అప్పు, వడ్డీ చెల్లించాలంటూ అప్పు ఇచ్చినట్లు పలుమార్లు అడిగాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు తీర్చ లేకపోయింది.  దీంతో ఆగ్రహానికి గురైన అప్పు ఇచ్చి వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ దాడి చేశాడు. కుటుంబ సభ్యులు వచ్చేలోపు  దుండగుడు పారిపోయాడు.ఈ ఘటనలో విజయవాడ, పెడనలో దారుణం జరిగింది. 
 
20వ వార్డులోని రామలక్ష్మి కాలనీలో మోకా కరుణ కుమారిపై ఓ వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఈఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. ఓ కంపెనీలో పనిచేసే బాధితురాలు గడువులోపు అప్పు తీర్చలేకపోయింది. ఐదు రూపాయల వడ్డీ కింద 20వేల రూపాయలు అప్పు చేసింది. వడ్డీ కట్టలేకపోయింది. దీంతో నిందితుడు ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments