Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో వాడుకుని వదిలేస్తావా.. డాక్టర్‌పై నర్సు యాసిడ్ దాడి

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:33 IST)
ప్రేమ పేరుతో ఓ నర్సును ఒక వైద్యుడు మోసం చేశాడు. దీంతో ఆ నర్సు అపర భద్రకాళిగా మారిపోయింది. ప్రేమ పేరుతో మోసం చేసిన వైద్యుడుపై ఆమె యాసిడ్ దాడి చేసింది. కోర్టు ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఆదర్శ్ రెడ్డి అనే వ్యక్తి వైద్యుడుగా పని చేస్తున్నాడు. ఈయనకు మొదట పెళ్లి జరిగింది. ఆ తర్వాత విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మరో మహిళతో సంబంధం ఉంది. ఈ క్రమంలో తాను పని చేసే ఆస్పత్రిలో ఓ నర్సును ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. 
 
చివరకు ఆదర్శ్ రెడ్డి బండారం బయటపడటంతో ఆ నర్సు ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ క్రమంలో ఆదర్శ్ రెడ్డి కోర్టుకు రాగా, అతనిపై యాసిడ్‌తో దాడి చేసింది. ఈ దాడిలో స్వల్ప గాయాలతో ఆదర్శ్ రెడ్డి తప్పించుకున్నాడు. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ మహిళను తిరుపతి పశ్చిమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments