Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో వాడుకుని వదిలేస్తావా.. డాక్టర్‌పై నర్సు యాసిడ్ దాడి

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:33 IST)
ప్రేమ పేరుతో ఓ నర్సును ఒక వైద్యుడు మోసం చేశాడు. దీంతో ఆ నర్సు అపర భద్రకాళిగా మారిపోయింది. ప్రేమ పేరుతో మోసం చేసిన వైద్యుడుపై ఆమె యాసిడ్ దాడి చేసింది. కోర్టు ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఆదర్శ్ రెడ్డి అనే వ్యక్తి వైద్యుడుగా పని చేస్తున్నాడు. ఈయనకు మొదట పెళ్లి జరిగింది. ఆ తర్వాత విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మరో మహిళతో సంబంధం ఉంది. ఈ క్రమంలో తాను పని చేసే ఆస్పత్రిలో ఓ నర్సును ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. 
 
చివరకు ఆదర్శ్ రెడ్డి బండారం బయటపడటంతో ఆ నర్సు ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ క్రమంలో ఆదర్శ్ రెడ్డి కోర్టుకు రాగా, అతనిపై యాసిడ్‌తో దాడి చేసింది. ఈ దాడిలో స్వల్ప గాయాలతో ఆదర్శ్ రెడ్డి తప్పించుకున్నాడు. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ మహిళను తిరుపతి పశ్చిమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments