Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతలకు అచ్చెన్నాయుడు హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (23:00 IST)
టీడీపీ నేతలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కొందరు నేతలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ పార్టీకి అప్రతిష్ట తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను అయోమయం గురిచేస్తూ వర్గాలను ప్రోత్సహిస్తున్నారని తప్పుబట్టారు.

ఈ విధమైన పోకడలను టీడీపీ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments