కేసుల నెపంతో అచ్చంనాయుడు పాస్‌పోర్ట్ పెండింగ్!

Webdunia
శనివారం, 24 జులై 2021 (11:52 IST)
ఏ దేశ పౌరుడికి అయినా, త‌న పాస్ పోర్ట్ చాలా ముఖ్యం. అది క‌లిగి ఉండ‌టం ప్రాథ‌మిక హ‌క్కు. కానీ, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చంనాయుడు పాస్ పోర్ట్ పెండింగులో పెట్టారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు... ఏపీ టీడీపీ అధ్యక్షుడు.

ఆయ‌న పాస్ పోర్ట్ గ‌డువు ముగిసింద‌ని రెన్యూవ‌ల్ కి అచ్చం నాయుడు అభ్య‌ర్థ‌న పెట్టుకున్నారు. కానీ, ఆయ‌న‌పై కేసులు ఉన్నాయ‌ని పాస్ పోర్ట్‌ని పెండింగులో పెట్టారు... పాస్ పోర్ట్ అధికారులు. తన పస్ పోర్ట్ రెన్యువల్ చేయకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు అచ్చెన్నాయుడు. దీనితో అచ్చెన్నాయుడు పిటిష‌న్ పై విచార‌ణ చేసిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

కేసులు ఉన్నాయనే నెపంతో పాస్పోర్ట్ రెన్యువల్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్. దీనికి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వివ‌ర‌ణ ఇస్తూ, కేంద్రం నుంచి వివరణ తీసుకొని కౌంటర్ వేస్తామని హైకోర్టుకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments