Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసుల నెపంతో అచ్చంనాయుడు పాస్‌పోర్ట్ పెండింగ్!

Webdunia
శనివారం, 24 జులై 2021 (11:52 IST)
ఏ దేశ పౌరుడికి అయినా, త‌న పాస్ పోర్ట్ చాలా ముఖ్యం. అది క‌లిగి ఉండ‌టం ప్రాథ‌మిక హ‌క్కు. కానీ, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చంనాయుడు పాస్ పోర్ట్ పెండింగులో పెట్టారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు... ఏపీ టీడీపీ అధ్యక్షుడు.

ఆయ‌న పాస్ పోర్ట్ గ‌డువు ముగిసింద‌ని రెన్యూవ‌ల్ కి అచ్చం నాయుడు అభ్య‌ర్థ‌న పెట్టుకున్నారు. కానీ, ఆయ‌న‌పై కేసులు ఉన్నాయ‌ని పాస్ పోర్ట్‌ని పెండింగులో పెట్టారు... పాస్ పోర్ట్ అధికారులు. తన పస్ పోర్ట్ రెన్యువల్ చేయకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు అచ్చెన్నాయుడు. దీనితో అచ్చెన్నాయుడు పిటిష‌న్ పై విచార‌ణ చేసిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

కేసులు ఉన్నాయనే నెపంతో పాస్పోర్ట్ రెన్యువల్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్. దీనికి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వివ‌ర‌ణ ఇస్తూ, కేంద్రం నుంచి వివరణ తీసుకొని కౌంటర్ వేస్తామని హైకోర్టుకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments