Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 వేలు లంచం తీసుకుంటూ చిక్కింది.. అంతా రూ.500ల నోట్లే..!

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (16:55 IST)
Kadapa
రూ.50 వేలు లంచం తీసుకుంటూ కడప కలెక్టరేట్‌లో ఓ అధికారిని ఏసీబీ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప కలెక్టరేట్‌లోని సి సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రమీల రూ.50వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. 
 
చుక్కల భూములకు సంబంధించిన ఫైల్‌ను మూసివేసేందుకు ఆమె రూ.1.5 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.50వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments