Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 వేలు లంచం తీసుకుంటూ చిక్కింది.. అంతా రూ.500ల నోట్లే..!

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (16:55 IST)
Kadapa
రూ.50 వేలు లంచం తీసుకుంటూ కడప కలెక్టరేట్‌లో ఓ అధికారిని ఏసీబీ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప కలెక్టరేట్‌లోని సి సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రమీల రూ.50వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. 
 
చుక్కల భూములకు సంబంధించిన ఫైల్‌ను మూసివేసేందుకు ఆమె రూ.1.5 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.50వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments