Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్లుగా ఇసుకు, ఖనిజం, సున్నపురాయి.. నారా లోకేశ్

గత నాలుగేళ్ల కాలంలో వివిధ ప్రాజెక్టుల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు ఏకంగా రూ.34 వేల కోట్లను దోచుకున్నారంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నా

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (14:24 IST)
గత నాలుగేళ్ల కాలంలో వివిధ ప్రాజెక్టుల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు ఏకంగా రూ.34 వేల కోట్లను దోచుకున్నారంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు.
 
'సహజ వనరులు దోచుకుంటున్నారని 13 కేసుల్లో ఏ1 నిందితుడుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఈ రాష్ట్రంలో మీరు దోచుకోకుండా మిగిల్చింది ఏదైనా ఉందా? ఇసుక, ఖనిజాలు, సున్నపురాయి వంటి ఖనిజ సంపదలను బ్రేక్‌‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌‌లా మింగేశారు' అని ఎద్దేవా చేశారు. మొత్తం 13 ఛార్జిషీట్లలో ఆయన దోచుకున్న మెనూ మొత్తం ఉందన్నారు. 
 
అయితే, జగన్ మోహన్ రెడ్డి చేసిన నిధుల దోపిడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు ఇంకా స్పందించలేదు. వారు రంగంలోకి దిగితే జగన్‌పై ఎన్ని రకాల ఆరోపణలు చేస్తారో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments