Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసి యువతిని పూడ్చేశాడు.. రెండుగంటల తరువాత బతికొచ్చిన యువతి..ఎలా..?

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (21:42 IST)
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం నిడమర్రులో దారుణం చోటు చేసుకుంది. కాలక్రుత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి పొలాల్లోకి వెళ్ళిన యువతిపై పాశవికంగా అత్యాచారం చేశాడు. అంతటితో ఆగలేదు తన బండారం ఎక్కడ బయటపడుతోందనని అతి దారుణంగా ఆమె గొంతుపై కాలేసి తొక్కేశాడు. ఊపిరి ఆడకుండా ఉండడంతో చనిపోయిందని భావించి బురదమట్టిలో పూడ్చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ యువతి రెండు గంటల తరువాత బయటపడి ఇంటికి చేరుకుంది.
 
నిడమర్రు దళితవాడకు చెందిన 18యేళ్ల యువతి కాలకృత్యాలు తీర్చుకునేందుకు తన ఇంటి సమీపంలోని పొలంలోకి వెళ్ళింది. బహిర్భూమికి యువతి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు ఆమెను చూశాడు. ఆమెను బలాత్కరించాడు. ఆమె ప్రతిఘటించింది. అయితే ఆమెను దారుణంగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయింది యువతి. 
 
దీంతో పాశవికంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన విషయం బయటపడుతోందనన్న భయంతో ఆమె మెడపై కాళ్లేసి తొక్కాడు. కొద్దిసేపటికి యువతి సైలెంట్‌గా ఉండడంతో చనిపోయిందనుకుని బురద మట్టి ఆమెపై వేసి కనిపించకుండా వెళ్ళిపోయాడు. రెండుగంటల సేపు తరువాత యువతికి స్పృ వచ్చింది. వెంటనే పైకి లేచి బురదను తోసుకుని ఇంటికి వెళ్ళింది యువతి. 
 
జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా రాజేష్ పరారయ్యాడు. రాజేష్ తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీసులు విచారించగా చివరకు అతను పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments