Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేయబోతే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి

Webdunia
గురువారం, 30 జులై 2020 (17:52 IST)
పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం ఆమెకి ఆగ్రహం తెప్పించింది. వెంటనే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని మృత్యుంజయపురం గ్రామానికి చెందిన 19 ఏళ్ల అశ్వని బీటెక్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అంజయ్య, సీతయ్యలు నిర్ణయించారు. అందుకు ఆమె ససేమిరా అనడమే కాకుండా ఆగ్రహంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments