Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలు.. తూర్పు గోదావరి జిల్లాలో కొట్టుకుపోయిన 15 ఏళ్ల వనదుర్గ ఆలయం

Webdunia
శనివారం, 30 జులై 2022 (10:05 IST)
Temple
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఓ ఆలయం వరదల్లో కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోదావరి ఎడమగట్టున 15 ఏళ్ల క్రితం స్థానికులు వనదుర్గ ఆలయాన్ని నిర్మించి అమ్మవారికి పూజలు చేశారు. 
 
అలాగే శ్రావణ శుక్రవారం అయిన నిన్న అమ్మవారిని మహిళలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అయితే వరదల ధాటికి శుక్రవారం మధ్యాహ్నం ఆలయం పక్కకు ఒరగడంతో భయాందోళనలకు గురైన భక్తులు ఒక్కసారిగా ఆలయం నుంచి బయటకు వచ్చారు. 
 
సాయంత్రానికల్లా ఆలయం నీటిలో ఒరిగిపోయింది. మెల్లగా వరదలో కొట్టుకుపోయింది. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద భారీ ఇసుక తవ్వకాల వల్లే ఈ విధంగా ఆలయం వరదల్లో కొట్టుకుపోయిందని గ్రామస్థులు వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments