Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏరా... నీ.. య... ఏ పెడ్తున్నావురా... యువకుడిని చితక్కొట్టిన మహిళ (Video)

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (16:40 IST)
చిత్తూరులో ఫేస్ బుక్‌లో అశ్లీల పోస్టు చేసినందుకు గొడవపడిన కేసులో ఏడుగురుని అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్తూరు పట్టణములో సాధిక్ అనే అబ్బాయిని మిట్టూరు నందు నివాసముంటున్న ఒక మహిళ ఆమె కుమారుడు ఫేస్ బుక్‌లో ఒక అమ్మాయి గురించి అశ్లీల పోస్టులు చేసినందుకు ఇంటికి పిలిపించి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత ఆమె కుమారుడు, అతని మిత్రులు మిట్టూ లోని ఒక కళ్యాణ మండపం వద్దకు తీసుకొని వెళ్లి చితకబాదారు. 
 
ఈ కేసు విషయంలో చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసి ఈ కేసుకు సంబంధించిన 9 మందిలో ఏడు గురిని  అరెస్ట్ చేసి అందులో 3 మేజర్లు ఉండడం వలన JFCM కోర్టులో హాజరుపరిచారు. వీరిలో మిగిలిన నలుగురు మైనర్లు కావడం వలన తిరుపతి నందు గల జువెనైల్ హోంకు తరలించారు. నేటి ఆధునిక సమాజంలో టెక్నాలజీ రెండు వైపులా పదునైన కత్తి. 
 
సాంకేతికతో ఎంత మంచి జరుగుతుందో చెడు కూడా అంతే జరిగే ఆస్కారం ఉంది. తల్లితండ్రులు తమ పిల్లల పెంపకంపైన సరైన పర్యవేక్షణ లేనప్పుడే ఇలాంటి గొడవలకి ఆస్కారం పుంటుంది. కాబట్టి తల్లదండ్రులు తమ పిల్లల పట్ల సరైన దృక్పధంతో తరచూ వారి అలవాట్లను, ఆన్లైన్‌లో వారు చేసే కార్యకలాపాలను గమనిస్తూ ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ వారిని సభ్యసమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే దిశలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments