Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వూరులో దారుణం.... వ్యక్తి తల పగలగొట్టి మెదడు తినేసిన సైకో...

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద ద

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (12:06 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద దెబ్బ వేసి తలను ఛిద్రం చేశాడు. 
 
దీనితో అతడి మెదడు బయటకు వచ్చేసింది. మతి స్థిమితం లేని వ్యక్తి ఆ మెదడును తీసుకుని తినేశాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. అంతా కలిసి అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments