Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమం, పెళ్లి చేసుకునేవారికి బంగారు తాళిబొట్టు, వెండిమట్టెలు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:37 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న నిరుపేదల కోసం ప్రత్యేకంగా వివాహ సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలు ఎవరైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటే ఉచితంగానే ఈ సామగ్రిని అందించనున్నారు. 
 
చంద్రగిరి నియోజకవర్గంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. ఏడుగురు వధూవరులకు స్వయంగా తన చేతుల ద్వారా తాళిబొట్లు, వెండి మెట్లు, పట్టువస్త్రాలను అందజేశారు.
 
నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ చేపట్టిన వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు టిటిడి ఛైర్మన్. నిరుపేదలకు ఈ వివాహ సామగ్రి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments