Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో నడిరోడ్డుపై వ్యక్తి హత్య (వీడియో)

తిరుపతిలో పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా నరికిచంపారు గుర్తుతెలియని వ్యక్తులు. పెద్దకాపు వీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (20:00 IST)
తిరుపతిలో పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా నరికిచంపారు గుర్తుతెలియని వ్యక్తులు. పెద్దకాపు వీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న సత్యనారాయణను స్థానికులు గుర్తించి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సత్యనారాయణ మృతి చెందాడు. 
 
సత్యనారాయణ గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఒక ప్రైవేట్ లాడ్జిని నడుపుతున్నాడు. హత్యకు గల కారణాలపై  పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. నగరం నడిరోడ్డులో ఒక వ్యక్తిపై కత్తులతో దాడికి దిగి హత్య చేయడం సంచలనం రేపుతోంది. సత్యనారాయణకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. అప్పలాయగుంట సమీపంలోని యానాది కాలనీలో స్థలానికి చెందిన యానాదులతో సత్యనారాయణకు పాత కక్షలున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments