Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి గర్భగుడి పై నుంచి హెలికాప్టర్.. ఆగమ శాస్త్రానికి విరుద్ధం

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (13:24 IST)
Helicopter
సాధారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మీద ప్రయాణించకూడదు. చివరకు స్వామి వారి కైంకర్యాలు చూసే ఏ అర్చకుడు కూడా సముద్రాలు దాటి ప్రయాణం చేయరు. దాదాపు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాలు దాదాపు నో ఫ్లై జోన్‌గా వుంది. దీనిపై విమానాలు లేదా హెలికాఫ్టర్లు ఎలాంటి ప్రయాణం చేయడానికి వీలు లేదు. 
 
తాజాగా శ్రీవారి గర్భగుడి పై నుంచి హెలికాప్టర్ ఎగిరింది. తిరుమల కొండలపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు తిగడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని పండితులు అంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కేవలం 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు ఉన్నారు. 
 
సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. ఇక, రూ.300 టికెట్లు కలిగిన వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాడీ కోసం వెనక్కి తగ్గిన డాటర్... బెట్టు వీడిన హీరో... దంపతులుగా జీవించేందుకు సై?

చెర్రీ రా మచ్చా మచ్చా పాటకు సౌత్ కొరియన్ల సూపర్ డ్యాన్స్... (video)

మట్కా వింటేజ్ బ్రాండ్ న్యూ పోస్టర్ లో వరుణ్ తేజ్

అన్‌స్టాపబుల్ సీజన్ 4లో వియ్యంకులు చంద్రబాబు, బాలకృష్ణ మనోభావాలు చెప్పబోతున్నారు

పెయిడ్ ప్రిమియర్స్ వేస్తాం. యూఎస్ షో కంటే ముందే చుసుకుకోండి : విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

మహిళలకు సానుకూల దృక్పథం చాలా అవసరం.. ఏం చేయాలి?

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments