Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామీలలో 90 శాతం అమలు: మంత్రి అనిల్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:50 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
 
విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో వనమహోత్సవం  భాగంగా గవర్నర్‌పేట్‌లోని బుధవారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఆయా కాలనిలలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని సీఎం ఈ రోజు స్వీకారం చేశారన్నారు. సీఎం స్పూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ  ఎమ్మెల్యే పి. రామ కృష్ణారెడ్డి, అధికారులు  సి నారాయణ రెడ్డి, ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్), కె.నరసింహమూర్తి, ఇరిగేషన్  సూపరింటెండింగ్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్ విజయవాడ, పిపిఎంయు, సూపరింటెండింగ్ ఇంజనీర్,  ఎ.రాజా స్వరూప్ కుమార్, కెసి డివిజన్, విజెఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,  ఎ రాజా స్వరూప్ కుమార్  తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments