Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (19:28 IST)
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌తో కలిసి భారీ రూ.1,40,000 కోట్లు పెట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో రెండు దశల్లో 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా రానుంది. 
 
ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట సమీపంలోని నక్కపల్లిలో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. 
 
పరిశ్రమకు చెందిన మొదటి దశ జనవరి 2029 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. క్యాప్టివ్ అవసరాల కోసం పోర్ట్, రైల్వే యార్డుల ఏర్పాటుకు కూడా కంపెనీలు అనుమతి కోరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments