Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (19:28 IST)
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌తో కలిసి భారీ రూ.1,40,000 కోట్లు పెట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో రెండు దశల్లో 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా రానుంది. 
 
ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట సమీపంలోని నక్కపల్లిలో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. 
 
పరిశ్రమకు చెందిన మొదటి దశ జనవరి 2029 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. క్యాప్టివ్ అవసరాల కోసం పోర్ట్, రైల్వే యార్డుల ఏర్పాటుకు కూడా కంపెనీలు అనుమతి కోరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments