Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (19:28 IST)
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌తో కలిసి భారీ రూ.1,40,000 కోట్లు పెట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో రెండు దశల్లో 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా రానుంది. 
 
ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట సమీపంలోని నక్కపల్లిలో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. 
 
పరిశ్రమకు చెందిన మొదటి దశ జనవరి 2029 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. క్యాప్టివ్ అవసరాల కోసం పోర్ట్, రైల్వే యార్డుల ఏర్పాటుకు కూడా కంపెనీలు అనుమతి కోరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments