Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను మోసుకొచ్చిన కూరగాయలు.. ఏపీలో కొత్తగా 68 కేసులు

Webdunia
బుధవారం, 20 మే 2020 (12:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు సంఖ్య మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా మరో 68 కొత్త కేసులు కూడా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9,159 శాంపిళ్లను పరీక్షించగా మరో 68 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 43 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, కర్నూలులో ఒకరు మృతి చెందారని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,407 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,639 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 53కి చేరింది.
 
కొత్తగా నమోదైన 68 కేసుల్లో 10 పాజిటివ్ కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న కేసులు కావడం గమనార్హం. గత 10 రోజుల్లో 59 పాజిటివ్ కేసులు ఈ మార్కెట్‌కు వెళ్లివచ్చినవారివే కావడం గమనార్హం. ముఖ్యంగా, నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేటలో చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న వారికి ఈ వైరస్ సోకింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments