Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో ఘోరం: వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడిని సజీవదహనం చేశారు..

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (21:46 IST)
చిత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు.. ఓ కామాంధుడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధురాలిపై గురుమూర్తి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. 
 
గురుమూర్తి తాగుడుకు అలవాటు పడి జూలాయిగా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ రోజు వృద్ధురాలి వద్ద దగ్గర ఉన్న సొమ్మును తీసుకునేందుకు గురుమూర్తి ప్రయత్నించాడని, అయితే వృద్ధురాలు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఆమె వద్ద రూ.4 వేలు అపహరించాడు. 
 
అంతేకాదు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆగ్రహానికి గురయ్యారు. గురుమూర్తిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అంతటితో వారి కోపం చల్లారలేదు. పెట్రోలు పోసి గురుమూర్తిని సజీవదహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments