Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ సేవకు సర్వం సిద్ధం - తిరుమలకు చేరుకున్న 5 లక్షల మంది భక్తులు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిర

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:16 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఈ యేడాది అదేవిధంగా 5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
 
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనంలా మారిపోయాయి తిరుమల గిరులు. ఏ మూలన చూసినా గోవింద నామస్మరణలే వినిపిస్తున్నాయి. గ్యాలరీలన్నీ ఇప్పటికే నిండిపోయాయి. మాడ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను పూర్తిగా తిరుమలకు నిలిపేశారు. కార్లు, బస్సులలో మాత్రమే తిరుమలకు భక్తులను అనుమతిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments