Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు దాచేపల్లిలో రోడ్డు ప్రమాదం - ఐదుగురు కూలీల దుర్మరణం

Webdunia
బుధవారం, 17 మే 2023 (08:23 IST)
ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లాకు చెందినవారే. 
 
గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా వీరి ఆటోను ఎదురుగా వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఏకంగా 23 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మృతదేహాలను స్వాధీనం చేసుకుని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి వైద్యం అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments