Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు దాచేపల్లిలో రోడ్డు ప్రమాదం - ఐదుగురు కూలీల దుర్మరణం

Webdunia
బుధవారం, 17 మే 2023 (08:23 IST)
ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లాకు చెందినవారే. 
 
గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా వీరి ఆటోను ఎదురుగా వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఏకంగా 23 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మృతదేహాలను స్వాధీనం చేసుకుని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి వైద్యం అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments