Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో క్షణాల్లో 4 అంతస్తుల భవనం కూల్చివేత

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (17:51 IST)
కడప జిల్లాలో నాలుగు అంతస్తుల భవనం ఒకటి పేకమేడలా కూలిపోయింది. అండర్ గ్రౌండ్ బిల్డింగ్ నిర్మించేందుకు పక్కింటి వ్యక్తి పునాదులు తవ్వడంతో ఆ నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్టుండి పక్కకు ఒరిగిపోయింది. దీంతో స్థానికులు ఖంగుతిన్నారు. 
 
ఈ ఘటన జిల్లాలోని రైల్వే కోడూరు అయ్యప్ప ఆలయం ఎదురుగా జరిగింద. ఈ ప్రాంతానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఇటీవల రూ.60 లక్షల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు. అయితే, అదే ఇంటి పక్కన ఉన్న వెంకటరామరాజు అనే వ్యాపారి కూడా అండర్ గ్రౌండ్ భవనం నిర్మించడానికి 15 అడుగులు మేరకు పునాదులు తీశాడు. 
 
దీంతో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం ఏర్పడలేదు. దీంతో కుంగిపోయిన ఇంటితోపాటు.. స్థలాన్ని కూడా వెంకటరామరాజు కోటి రూపాయలు కొనుగోలు చేసి బాధితుడికి న్యాయం చేశాడు. ఆ తర్వాత ఆ భవాన్ని క్షణాల్లో కూల్చివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments