Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వంతో నాలుగు కంపెనీల ఒప్పందం

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (09:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు కంపెనీలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ  పర్యటనలో ఆయన ఐదు పరిశ్రమలకు భూమి పూజ చేశారు. మరో నాలుగు కొత్త కంపెనీలకు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అపాచీతో పాటు ప్యానెల్ ఆప్కో డిస్‌ప్లే టెక్నాలజీస్ లిమిటెడ్, డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో‌టెక్ కంపెనీలకు ఆయన భూమిపూజ చేశారు. 
 
ఆ తర్వాత ఇదే వేదికపై నుంచి పీఓటీపీఎల్ ఎలక్ట్రానిక్స్, టెక్ బుల్ల్, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్, జెట్ వర్క్ టెక్నాలజీస్ వంటి సంస్థలతో సీఎం జగన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం తరపున ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ అధికారులు ఆయా కంపెనీలతో సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా ఏపీకి ఏ మేర పెట్టుబడులు రానున్నాయన్న విషయంపై స్పష్టత లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments