Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు రెండోస్థానం ... ఏ విషయంలో?

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (09:10 IST)
దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఎక్కువ మంది గర్భిణిలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన విషయంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 20 లక్షల మందికిపైగా తల్లులకు వ్యాక్సిన్లు వేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. 
 
జూలై 30న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తమిళనాడు 78,838 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసి తొలి స్థానంలో ఉండగా.. 34,228 మందికి వ్యాక్సిన్ వేసి ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
 
మరోవైపు ఒడిశాలో 29,821 మందికి, మధ్యప్రదేశ్‌లో 21,842, కేరళలో 18,423 మంది గర్భిణులకు వ్యాక్సిన్‌ వేశారు. గర్భిణులు వ్యాక్సిన్‌కు వెళ్లినప్పుడు కోవిషీల్డ్‌ లేదా కోవాగ్జిన్‌ ఏది కోరుకుంటే అది వేయాలని వ్యాక్సిన్‌ నోడల్‌ అధికారి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments