Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌద్ధారామాలకు ప్రేమ జంటలు.. 32 యువతులపై అత్యాచారం.. ముఠా అరెస్ట్

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (14:37 IST)
32 మంది విద్యార్థినులపై 20 మందితో కూడిన ఓ ముఠా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. ఏపీ, గోదావరి జిల్లాలోని బౌద్ధారామాలకు ప్రేమ జంటలు ఎక్కువగా వస్తుంటారు. జన సంచారం లేని ఈ ప్రాంతానికి వచ్చే ప్రేమ జంటలను ఓ ముఠా టార్గెట్ చేసింది. ఇటీవల ఈ ప్రాంతానికి నవీన్-శ్రీ అనే జంట వచ్చింది. 
 
వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అక్కడికి వెళ్లిన ఓ ముఠా.. నవీన్‌పై దాడి చేసి.. శ్రీపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడింది. ఇంకా శ్రీని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ క్రమంలో పొట్లూరి అనే వ్యక్తి వద్ద జరిపిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పొట్లూరితో పాటు సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కూడిన ముఠా ఇదివరకు 32 యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. 
 
ఈ ముగ్గురు యువకులను.. ఇద్దరు యువతులను హతమార్చినట్లు తేలింది. వీరిచే అత్యాచారానికి గురైన 32మంది యువతులు 20ఏళ్లకు లోబడిన వారేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మానవ మృగాలకు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments