Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో మహాశివరాత్రికి 307 ప్రత్యేక బస్సులు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:09 IST)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడపజిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మార్చి 10, 11, 12 తేదీల్లో 307 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు.

ఈ బస్సులు కడప రీజియన్‌ పరిధిలోని 8 డిపోలు (కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, పులివెందు ల, బద్వేలు) నుంచి బయల్దేరనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు తాగునీటిని డిపోల్లో, శైవక్షేత్రాల్లో సిద్ధం చేస్తున్నారు.

అలాగే ప్రభుత్వం ముందస్తుగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయనుంది. ఈ బస్సులు పొలతల, లంకమల, బ్రహ్మంగారిమఠం, కన్యతీర్థం, సంగమేశ్వర దేవాలయాలు, జ్యోతి, నిత్యపూజకోన, తలకోన, భానుకోట, హత్యరాల, అగస్తేశ్వరకోన, అల్లాడుపల్లె దేవాలయాలు తదితర శైవక్షేత్రాలకు వెళ్లనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments