Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీలో ముగ్గురు యువకులు.. 100 అడుగుల లోయలో పడింది.. చివరికి?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (15:44 IST)
విజయనగరం జిల్లా.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. మృతులు బాలరాజు, జయరాజు, మర్రి శివలు స్కూటీలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
వంద అడుగుల లోయలో స్కూటీ పడి పోవడంతో తీవ్రగాయాలకు గురైన ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు యువకులు మృతి చెందారు. 
 
మృతులు మక్కువ మండలం అనసభద్ర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments