Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుబ‌జార్ లో రూ.25 కే కిలో ఉల్లి

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:39 IST)
ఉల్లిపాయ‌ల రేటు అమాంతంగా పెరిగిపోవ‌డంతో ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. ప్ర‌స్తుతం మార్కెట్లో కిలో ఉల్లి 50 రూపాయ‌ల‌కి అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఉల్లిగ‌డ్డ‌లు కొనాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.

ఈ నేప‌ధ్యంలో ప్ర‌భుత్వం ఉల్లిధ‌ర‌ల‌ను అదుపు చేసేందుకు రంగంలోకి దిగి కిలో ఉల్లికి 25 రూపాయ‌ల‌కే ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ వినోద్ స్వ‌యంగా ఫ‌త్తేఖాన్ పేట‌లో వున్న రైతుబ‌జార్ ను సంద‌ర్శించారు. వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స్టాల్ ను ఆయ‌న ప‌రిశీలించారు.

ప్ర‌తి కుటుంబానికి కిలో ఉల్లిపాయ‌లు 25 రూపాయ‌ల‌కే అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అందులోభాగంగా కొనుగోలుదారుల‌కు ఆయ‌న స్వ‌యంగా ఉల్లిపాయ‌లు అంద‌చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments