Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుబ‌జార్ లో రూ.25 కే కిలో ఉల్లి

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:39 IST)
ఉల్లిపాయ‌ల రేటు అమాంతంగా పెరిగిపోవ‌డంతో ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. ప్ర‌స్తుతం మార్కెట్లో కిలో ఉల్లి 50 రూపాయ‌ల‌కి అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఉల్లిగ‌డ్డ‌లు కొనాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.

ఈ నేప‌ధ్యంలో ప్ర‌భుత్వం ఉల్లిధ‌ర‌ల‌ను అదుపు చేసేందుకు రంగంలోకి దిగి కిలో ఉల్లికి 25 రూపాయ‌ల‌కే ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ వినోద్ స్వ‌యంగా ఫ‌త్తేఖాన్ పేట‌లో వున్న రైతుబ‌జార్ ను సంద‌ర్శించారు. వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స్టాల్ ను ఆయ‌న ప‌రిశీలించారు.

ప్ర‌తి కుటుంబానికి కిలో ఉల్లిపాయ‌లు 25 రూపాయ‌ల‌కే అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అందులోభాగంగా కొనుగోలుదారుల‌కు ఆయ‌న స్వ‌యంగా ఉల్లిపాయ‌లు అంద‌చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments