Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కనిపించని 236 మంది కరోనా పేషేంట్లు!

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (06:38 IST)
తిరుపతి కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా స్వాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు. స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్‌ తీసుకునే సమయంలో కొంతమంది రాంగ్ ఫోన్ నంబర్, తప్పుడు అడ్రస్‌ని ఇస్తున్నారు.

టెస్ట్‌ల్లో పాజిటివ్ వచ్చాక వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా రాంగ్ నంబర్ అని వస్తోంది. ఇక చిరునామాకు వెళ్తే అది వారి అడ్రస్ కాదని తెలుస్తోంది.

ఇలా గత పదిరోజుల్లో 236మంది కరోనా పాజిటివ్ బాధితుల ఆచూకీ లభించలేదు. దీంతో అధికారులు తలలు పట్టు కుంటున్నారు.

పాజిటివ్ వచ్చినప్పటికీ వారు జనాల్లోనే తిరుగుతున్నట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ భత్‌ నారాయణ విచారణ వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments