Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (15:59 IST)
ఏపీలో గడిచిన 24 గంటల్లో 222 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఈ మేరుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్‌ పరిశీలిస్తే 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇతర రాష్ట్రాలు (33), విదేశాల నుంచి (3) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 222 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 5636 కేసులు నమోదయ్యాయి.

మరో 42 మంది వైరస్‌ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ కాగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1865కు చేరింది. మృతుల సంఖ్య 82కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments