Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (15:59 IST)
ఏపీలో గడిచిన 24 గంటల్లో 222 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఈ మేరుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్‌ పరిశీలిస్తే 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇతర రాష్ట్రాలు (33), విదేశాల నుంచి (3) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 222 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 5636 కేసులు నమోదయ్యాయి.

మరో 42 మంది వైరస్‌ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ కాగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1865కు చేరింది. మృతుల సంఖ్య 82కు చేరింది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments