Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకెట్ కుట్టించుకునేందుకు వెళ్లితే లైన్లో పెట్టి.. అత్యాచారం చేశాడు...

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (09:39 IST)
జాకెట్ కుట్టించుకునేందుకు టైలరింగ్ షాపుకు వెళ్లిన ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఎవరూలేని సమయంలో షాపుకు వెళ్లగా పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని యాకుత్‌పురా చంద్రానగర్‌కు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ (22) అనే వ్యక్తి టైలరింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఈయన షాపుకు 20 యేళ్ల వయసున్న యువతి జాకెట్లు కుట్టించుకునేందుకు వెళ్లింది. ఈ క్రంమలో యూసుఫ్‌ మాటామాట కలిపాడు. అలా వారిద్దరి మధ్య మాటలు కలవడంతో మంచి స్నేహం ఏర్పడింది. 
 
ఆ తర్వాత ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో ఆమెను నమ్మించి అత్యాచారం చేశాడు. తన కోర్కెలు తీర్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోమని ఆమె నిలదీయగా నిరాకరించాడు. యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments