Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకెట్ కుట్టించుకునేందుకు వెళ్లితే లైన్లో పెట్టి.. అత్యాచారం చేశాడు...

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (09:39 IST)
జాకెట్ కుట్టించుకునేందుకు టైలరింగ్ షాపుకు వెళ్లిన ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఎవరూలేని సమయంలో షాపుకు వెళ్లగా పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని యాకుత్‌పురా చంద్రానగర్‌కు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ (22) అనే వ్యక్తి టైలరింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఈయన షాపుకు 20 యేళ్ల వయసున్న యువతి జాకెట్లు కుట్టించుకునేందుకు వెళ్లింది. ఈ క్రంమలో యూసుఫ్‌ మాటామాట కలిపాడు. అలా వారిద్దరి మధ్య మాటలు కలవడంతో మంచి స్నేహం ఏర్పడింది. 
 
ఆ తర్వాత ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో ఆమెను నమ్మించి అత్యాచారం చేశాడు. తన కోర్కెలు తీర్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోమని ఆమె నిలదీయగా నిరాకరించాడు. యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments