Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై 200 మంది ప్రియురాలి బంధువుల దాడి, కత్తులు-రాడ్లతో విధ్వంసం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (15:42 IST)
చిత్తూరు జిల్లాలో ప్రేమ జంటపై కత్తులు, గొడ్డళ్ళతో దాడికి యత్నించారు. ఏర్పేడు హరిజనవాడకు చెందిన మహేష్, గొల్లపల్లికి చెందిన స్నేహలు నిన్న వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి వీరి వివాహం జరిగింది. మహేష్‌తో వివాహం జరగడం స్నేహ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. వివాహం చేసుకున్న తరువాత పోలీసులను ఆశ్రయించారు. స్నేహ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. 
 
స్నేహను మహేష్‌తో పంపించేశారు. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన స్నేహ కుటుంబ సభ్యులు మహేష్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మహేష్, స్నేహలపై కత్తులతో దాడికి యత్నించారు. 
 
మహేష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిని అడ్డుకున్నారు. మహేష్ అన్నతో పాటు వారి ఇద్దరు బంధువులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తమకు ప్రాణ హాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాని మహేష్, స్నేహలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments