Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదువు రాని మొద్దు- కదల లేని ఎద్దు అని తాతయ్య అనేవారు: వెంకయ్య

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆ ర

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (09:30 IST)
ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో మా తాతయ్య మాతృభాషైన తెలుగులో ఏం చెప్పేవారంటే.."చదువు రాని మొద్దు - కదలలేని ఎద్దు'' అనే వారన్నారు. విద్యతోనే విఙ్ఞానం, వివేకం, వివేచన లభిస్తాయని తెలిపారు. 
 
అయితే ఇంకా దేశంలో 18 నుంచి 20 శాతం నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. 1947లో 18 శాతం అక్షరాస్యత సాధిస్తే, ఇప్పుడు 80 శాతం అక్షరాస్యత సాధించామని, ఇది నిజంగా గొప్ప విజయమని కొనియాడారు. అయితే మనం ఇంతటితో సంతృప్తి పడకూడదని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవడంపై ఆలోచించాలన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments