Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుతుపవనాలు బలహీనం.. తెలంగాణలో భారీ వర్షాలు లేవు..

మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు భూతలంపై 900 మీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం 3.6 కిలోమీటర్ల

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (09:10 IST)
మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు భూతలంపై 900 మీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. దీంతో తెలంగాణలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నందున శనివారం నుంచి ఈ నెల 12 వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ అధికారి వై.కె.రెడ్డి చెప్పారు. 
 
అయితే అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లుల నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని తెలిపారు. కానీ భారీ వర్ష సూచన లేదన్నారు. గురు, శుక్రవారాల్లో అత్యధికంగా నారాయణపేటలో 7, మొగుళ్లపల్లిలో 6, ధర్మసాగర్‌, దామెరగిద్ద, భీర్కూర్‌, కోటగిరి, వికారాబాద్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసిందని రెడ్డి తెలిపారు. 
 
అయితే సెప్టెంబర్ ఆరు, ఏడు తేదీల్లో రాయ‌ల‌సీమ‌, తెలంగాణ ప్రాంతాల మీదుగా కొన‌సాగుతున్న‌ ఉప‌రిత‌ల ద్రోణి కారణంగా.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments