Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 19 జులై 2025 (19:02 IST)
Dosa
ఏపీలో దోసె ముక్క చిక్కుకుని ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని అనంతపురం జిల్లా తపోవనంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరం తపోవనం ప్రాంతానికి చెందిన అభిషేక్, అంజినమ్మలకు రెండేళ్ల కుమారుడు కుశాల్.. శుక్రవారం ఉదయం దోసె తింటుండగా.. అనుకోకుండా అతని గొంతులో దోసె ముక్క ఇరుక్కుపోయింది. 
 
దీనిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి ముక్కను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. కుశాల్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో, తల్లిదండ్రులు వెంటనే సర్వజనాసుపత్రికి తరలించగా.. కొద్ది సేపటికే బాలుడు మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments