Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాణా షాపుకు వచ్చే పసిమొగ్గపై అత్యాచారం.. గట్టిగా అరవడంతో..?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (11:09 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కఠినమైన శిక్షలు లేకపోవడంతో కామాంధులు వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. చిన్నారులపై, బాలికలపై మానవమృగాలు అత్యాచారానికి పాల్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివార్లలో ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కిరాణా షాపు వచ్చి వెళ్లే ఐదేళ్ల చిన్నారిపై ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామంలో 19 ఏళ్ల యువకుడు ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ షాపునకు నిత్యం వచ్చే ఐదేళ్ల చిన్నారిపై అతని కన్ను పడింది. చిన్నారి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుంటారు. చిన్నారికి ఓ అక్క ఉంది. ఆమె ఆ సమయలో ఇంటి బయట ఆడుకుంటుంది. దీంతో అదును చూసి ఆ పసిమొగ్గపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పాప గట్టిగా ఏడవడటంతో అక్కడ్నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ కీచకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం రేప్ కేసు, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments