Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌: 18 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (22:55 IST)
ర్యాగింగ్ పలు కళాశాలల్లో, పాఠశాలల్లో భూతంగా మారింది. అనేక రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులను ర్యాంగింగ్ వేధిస్తూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌, అనంతపురంలోని JNTUలో జూనియర్‌లను ర్యాగింగ్ చేసినందుకు 18 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. 
 
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జెఎన్‌టియు)లోని కాలేజ్ అకడమిక్ కౌన్సిల్ (జెఎన్‌టియు) రెండో సంవత్సరం అనంతపురం ఇంజినీరింగ్ కాలేజీ ఫ్రెషర్‌లను ర్యాంగింగ్ చేసినట్లు తేలింది. 
 
కళాశాల అధికారులను విచారించగా, సీనియర్లు తమను ర్యాగింగ్ చేసినట్లు అంగీకరించారు. మరో ముగ్గురు సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments