Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారం వుందట...

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (14:51 IST)
అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలు వున్నట్లు గనుల శాఖ నిర్థారించింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 16 టన్నుల బంగారం వుంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు వుండవచ్చని తెలిపారు.
 
ఇంకా రామగిరిలో 4 టన్నులు, బొక్సంపల్లిలో 2 టన్నులు బంగారం వుంటుందని చెప్పారు. ఒక టన్ను మట్టి తవ్వి తీస్తే 4 గ్రాముల బంగారం లభిస్తుందని చెపుతున్నారు. ఐతే భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత లోతుకు వెళ్లేకొద్దీ బంగారు నిక్షేపాలు అధికంగా వున్నట్లు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments