Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారం వుందట...

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (14:51 IST)
అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలు వున్నట్లు గనుల శాఖ నిర్థారించింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 16 టన్నుల బంగారం వుంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు వుండవచ్చని తెలిపారు.
 
ఇంకా రామగిరిలో 4 టన్నులు, బొక్సంపల్లిలో 2 టన్నులు బంగారం వుంటుందని చెప్పారు. ఒక టన్ను మట్టి తవ్వి తీస్తే 4 గ్రాముల బంగారం లభిస్తుందని చెపుతున్నారు. ఐతే భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత లోతుకు వెళ్లేకొద్దీ బంగారు నిక్షేపాలు అధికంగా వున్నట్లు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments