Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగోలో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (10:45 IST)
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. జిల్లాలోని కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. 
 
ఈ హాస్టల్‌లో సుమారు 200 మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే 16 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన విద్యార్థులను హాస్టల్‌‌లోనే ఐసోలేషన్‌‌లో ఉంచారు. 
 
ఇటీవల ఓ మెడికల్ విద్యార్థి ఢిల్లీ‌లో ఫంక్షన్‌కు వెళ్లొచ్చిన క్రమంలో కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ విద్యార్థి కారణంగానే హస్టల్‌ కరోనా వ్యాప్తి చెందినట్లు వారు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments