Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగోలో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (10:45 IST)
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. జిల్లాలోని కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. 
 
ఈ హాస్టల్‌లో సుమారు 200 మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే 16 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన విద్యార్థులను హాస్టల్‌‌లోనే ఐసోలేషన్‌‌లో ఉంచారు. 
 
ఇటీవల ఓ మెడికల్ విద్యార్థి ఢిల్లీ‌లో ఫంక్షన్‌కు వెళ్లొచ్చిన క్రమంలో కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ విద్యార్థి కారణంగానే హస్టల్‌ కరోనా వ్యాప్తి చెందినట్లు వారు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments